
Tdp mahanadu | latest tdp mahanadu - eenadu
Play all audios:
Loading...
వైకుంఠపాళి మనకొద్దు అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని, మంచి పాలన కొనసాగాలని, ఒకసారి ఎక్కడం, మళ్లీ కింద పడటం, మళ్లీ ఎక్కడం, మళ్లీ కింద పడడం వంటి ఆట ఆంధ్రప్రదేశ్కు వద్దని తెదేపా జాతీయ అధ్యక్షుడు,
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సూచించారు. 2019లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి కొనసాగేదని, అనుకున్న పనులన్నీ అయ్యేవని అన్నారు.