
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (03/01/2025)
Play all audios:
Loading...
03/01/2025 13:50(IST) బెంగళూరులో కర్ణాటక మంత్రిని కలిసిన ఏపీ మంత్రులు రాంప్రసాద్రెడ్డి, అనిత, సంధ్యారాణి * కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా అధికారులతో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం *
కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం * కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రుల కమిటీ