
Ttd news: ఆగస్టులో తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్.. నెలరోజుల పాటు మూసివేత..
Play all audios:
Loading...
ముక్కోటి తీర్థలతో కలిసే ఏకైక ప్రదేశమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు ప్రప్రధమంగా కలుస్తాయని చెప్తారు. మార్కండేయ తీర్థం., ఆగ్నేయతీర్థం, యమతీర్థం, విశిష్టతీర్థం.,
వరుణతీర్థం.. వాయుతీర్థం, ధనదతీర్థం, గాలవ తీర్థం.. సరస్వతి తీర్థం ఉన్నాయి. దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం
పొందాడు.