
Pakistan | latest pakistan - eenadu
Play all audios:
Loading...
ఉగ్రవాదంపై ఒకే గొంతుక వినిపిద్దాం పారిస్, దోహా, సియోల్, కువైట్ సిటీ: ఆటవిక ఉగ్రవాదంపై పోరాటంలో ఒకే గొంతుక వినిపిద్దామని ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల పుట్టని,
అక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులున్నారని స్పష్టం చేసింది.