
Indian railways | latest indian railways - eenadu
Play all audios:
Loading...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నేరగాళ్లను పట్టించే ఏఐ కెమెరాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా’లను రైల్వేశాఖ ఏర్పాటు
చేయనుంది. దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద హౌరా, సెల్దా, దిల్లీ, ముంబయి, ధనపూర్, చెన్నైలతో పాటు సికింద్రాబాద్నూ రైల్వే ఎంపిక చేసింది.