
Chhattisgarh news | latest chhattisgarh news - eenadu
Play all audios:
Loading...
8 మంది మావోయిస్టుల మృతదేహాలకు అంత్యక్రియలు ఛత్తీస్గఢ్లోని నారాయణపుర్ జిల్లాలో ఈ నెల 21న జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్టు పార్టీ
కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్, కోసి ఎలియాస్ ఉంగి సహా ఎనిమిది మంది మృతదేహాలకు పోలీసులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.